Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఆర్ కానిస్టేబుల్ ప్ర‌శాంతి అనుమానాస్ప‌ద మృతి... ఆ ఇద్ద‌రు యువ‌కులూ...

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (10:05 IST)
ఒక లేడీ కానిస్టేబుల్‌కు కూడా వేధింపులు త‌ప్ప‌లేదు. ఇద్ద‌రు యువ‌కుల నిర్వాకంతోనే ఆమె మృతి చెందిందని గ్రామ‌స్తులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో కృష్ణా జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామంలో ఉద్రిక్తత నెల‌కొంది.
 
 
మచిలీపట్నంలో ఇటీవల ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జిల్లేపల్లి ప్రశాంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్యపై తల్లిదండ్రులు, సోమ‌వ‌రం గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రుద్రవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ప్రశాంతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
 
జిల్లేపల్లి ప్రశాంతిని హత్య చేసి, వారే పక్కా ప్రణాళికతో ఇంటికి వచ్చి వారి తల్లిదండ్రులను పరామర్శించడానికి వ‌చ్చార‌ని సోమవరం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆమె బంధువులు,  గ్రామస్తులు ఆ యువకులు ఇద్దరిని గృహ నిర్బంధం చేశారు. దీనితో పోలీసులు వ‌చ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్బంగా పోలీసులకు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జ‌రిగింది. ఎఆర్ కానిస్టేబుల్ ప్ర‌శాంతి మృతిపై విచార‌ణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments