కాచిగూడ రైల్వే స్టేషనులో వాంతులు, ఇంటికెళ్లి సూసైడ్ చేసుకున్న మహిళా టెక్కీ

ఐవీఆర్
గురువారం, 24 జులై 2025 (11:50 IST)
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఒక మహిళా హాస్టల్‌లో మంగళవారం రాత్రి ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన 27 ఏళ్ల చింతల యామిని గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ మహిళా హాస్టల్‌లో వుంటోంది. ఐతే మంగళవారం నాడు తన సొంత ఊరుకి వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషనుకి వచ్చింది.
 
అక్కడ ఆమెకి వాంతులు అయినట్లు తెలుస్తోంది. దాంతో ఆమె అక్కడి నుంచి వెనక్కి వచ్చేసింది. తన గదిలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. వాంతులు చేసుకున్నాక ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments