Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాచిగూడ రైల్వే స్టేషనులో వాంతులు, ఇంటికెళ్లి సూసైడ్ చేసుకున్న మహిళా టెక్కీ

ఐవీఆర్
గురువారం, 24 జులై 2025 (11:50 IST)
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఒక మహిళా హాస్టల్‌లో మంగళవారం రాత్రి ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన 27 ఏళ్ల చింతల యామిని గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ మహిళా హాస్టల్‌లో వుంటోంది. ఐతే మంగళవారం నాడు తన సొంత ఊరుకి వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషనుకి వచ్చింది.
 
అక్కడ ఆమెకి వాంతులు అయినట్లు తెలుస్తోంది. దాంతో ఆమె అక్కడి నుంచి వెనక్కి వచ్చేసింది. తన గదిలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. వాంతులు చేసుకున్నాక ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments