Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై అఘాయిత్యం... ఉపాధ్యాయుడికి 111 యేళ్ల జైలు

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (10:52 IST)
మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఓ ఉపాధ్యాయుడుకి 111 యేళ్ళ జైలుశిక్షను కోర్టు విధించింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ శిక్షను విధించింది. అలాగే, 1.05 లక్షల అపరాధం కూడా విధించింది. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో యేడాది పాటు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది.
 
గత 2019 జూలై రెండో తేదీన నిందితుడు మనోజ్ (44) ఐదేళ్ల క్రితం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేసే విద్యార్థిని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య ఆత్మహత్య చేసుకుంది.
 
ఈ కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడుపై ఏమాత్రం కరుణ చూపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి ఆర్ రేఖ పేర్కొంటూ 111యేళ్ళ జైలుశిక్ష విధించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన నిందితుడు తన ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పేవాడు. ఈ క్రమంలో ప్రత్యేక క్లాస్ పేరుతో బాధిత బాలికను ఇంటికి పిలిపించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, ఆ దారుణాని మొబైల్‌ ఫోనులో చిత్రీకరించాడు. తాజాగా ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుదితీర్పును వెలువరిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం