Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగిని హత్య చేసి.. విద్యుత్ షాక్‌గా చిత్రీకరించే ప్రయత్నం

Webdunia
సోమవారం, 10 జులై 2023 (12:04 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. తన వద్ద పని చేసే ఓ ఉద్యోగిని హత్య చేసి, దాన్ని విద్యుత్ షాక్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మంగళూరులో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే గజానన్‌ ఓ కిరాణా షాపులో పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం యజమానికి, అతడికి చిన్న వివాదం జరిగింది. 
 
దీంతో కోపోద్రిక్తుడైన ఆ యజమాని అతడికి నిప్పంటించి హతమార్చాడు. అనంతరం గజానన్‌కు విద్యుత్‌ షాక్‌ కొట్టిందని ఊళ్లో తప్పుడు ప్రచారం చేశాడు. అంతేకాకుండా ఆస్పత్రికి కూడా తరలించాడు. అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో యజమానిపై అనుమానం వచ్చి విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments