Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాతను 73 సార్లు కత్తితో పొడిచి చంపేసిన సొంత మనవడు...

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (12:13 IST)
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ప్రముఖ పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది సొంత మనవడేనని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆస్తి కోసమే ఈ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. సొంత తాత అయిన చంద్రశేఖర్‌ను 73 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్టు తేలింది. ఈ దారుణానికి పాల్పడింది కీర్తితేజ. 
 
మిగతా మనవల్ని చూసినట్టు తనను చూడలేదని కసితో ఈ దారుణానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. ఇటీవల కంపెనీలో ఒక మనవడికి డైరెక్టర్‌గా చంద్రశేఖర్ నియమించారు. అదేసమయంలో కీర్తితేజ మాత్రం చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో కీర్తితేజను చంద్రశేఖర్ దూరం పెట్టాడు. అదేసమయంలో కీర్తి తేజ చెడు వ్యసనాలను చూసి డైరెక్టర్ పోస్టు ఇవ్వలేదు. దీంతో తాత చంద్రశేఖర్‌పై కీర్తితేజకు కోపం పెరిగిపోయింది. తనకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదనే కసితోనే కీర్తి తేజ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments