Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ మోసం ద్వారా బ్యాంకుకే కన్నం వేసిన కేటుగాళ్లు: రూ. 12 కోట్లు హాంఫట్

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (22:45 IST)
ప్రజల బ్యాంకు ఖాతాలను సైబర్ కేటుగాళ్లు మోసం చేసారన్న వార్తలను మనం చూస్తుంటాం. కానీ తాజాగా హైదరాబాద్ సైబర్ మోసగాళ్లు ఏకంగా బ్యాంకుకే సైబర్ కన్నం వేసారు. బ్యాంకులో వున్న రూ. 12 కోట్లను నిమిషాల్లో మాయం చేసారు.


వివరాల్లోకి వెళితే... హైదరాబాదులోని మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాక్ అయ్యింది. తేరుకునేలోపే మెయిన్ సర్వర్ హ్యాక్ చేసిన మోసగాళ్లు ఏకంగా బ్యాంకు నుంచి రూ. 12 కోట్లు కొల్లగొట్టారు. అక్కడి నుంచి మొత్తం 100 వేర్వేరు బ్యాంకులకు ట్రాన్సఫర్ చేసుకున్నారు. దీనితో బ్యాంక్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments