Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడూరులో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. షాక్‌లో వార్డెన్ మృతి

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (09:57 IST)
నెల్లూరు జిల్లా గూడూరులో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన షాక్‌కు గురైన హాస్టల్ వార్డెన్ గుండెపోటుతో మృతి చెందారు. విద్యార్థి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాట్టు ఇతర విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం అదించారు. ఈ మాటలు వినగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా పులివెందులకు చెందిన ధరణీశ్వర్ రెడ్డి అనే విద్యార్థి గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర విద్యార్థులు హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులు నాయుడుకు తెలిపారు. దాంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురై గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ రెండు మరణాలతో నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, సిబ్బందిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments