Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ ఆలస్యంగా ఇచ్చిందనీ భార్య తల తెగనరికిన భర్త... ఎక్కడ?

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (17:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. టీ ఆలస్యం ఇచ్చిందన్న కోపంతో భర్త.. భార్య తెగ నరికేశాడు. ఈ దారుణం ఘజియాబాద్ జిల్లా భోజ్‌పుర్ గ్రామంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ గ్రామానికి చెందిన ధరమ్ వీర్, సుందరి అనే భార్యాభర్తలకు నలుగురు పిల్లలు ఉన్నారు. మంగళవారం ఉదయం వేళ ఇంట్లో టీ ఇవ్వడం కాస్త ఆలస్యమైంది. దీంతో ఆగ్రహించిన ధరమ్ వీర్.. భార్య సుందరితో గొడవపడ్డారు. టీ పెట్టేందుకు మరికొంత సమయం పడుతుందని సుందరి చెప్పంది. దీంతో కోపోద్రిక్తుడైన ధరమ్ వీర్ పదునైన ఆయుధంతో సుందరి మెడ వెనక భాగంలో దాడి చేశాడు. 
 
సుందరి కేకలు ఉన్న ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకునేలోపే సుందరి రక్తపుమడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న ధరమ్ వీర్ కోసం గాలిస్తున్నారు. అయితే, ఈ ఘటన పిల్లలు ఇంట్లో లేని సమయంలో జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments