Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారం

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (23:30 IST)
మేకలను పెంచడం అమ్మడం.. డబ్బులు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించడం ఇదే ఆ కుటుంబం పని. ఒకే ఒక్క కుమార్తె. ఆమెకు 13 యేళ్ళు. తండ్రితో పాటు ఆమె కూడా మేకలను మేస్తూ ఉండేది. అయితే ఎప్పటిలాగే మేకలను మేపడానికి వెళ్ళిన ఆ బాలికను కొంతమంది కిడ్నాప్ చేశారు. అతి క్రూరంగా బాలికపై అత్యాచారం చేశారు.

 
రాజస్థాన్ లోని భరత్ పూర్‌లో దారుణం జరిగింది. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. కోహ్ పోలీస్టేషన్ పరిధిలో నివాసముండే ఒక బాలిక గొర్రెలను మేపుతూ అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. మధ్యాహ్నం 2గంటల సమయం. ఐదుమంది యువకులు మూడు ద్విచక్రవాహనాల్లో అటువైపుగా వెళుతున్నారు.

 
అయితే వారికి ఈ బాలిక కనిపించింది. వెంటనే ఆమె నోటిని మూసివేసి ఎత్తుకెళ్ళారు యువకులు. సాయంత్రం అయినా బాలిక ఇంటికి రాకపోవడంతో తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంత వెతికినా బాలిక ఆచూకీ మాత్రం దొరకలేదు.

 
అయితే రెండురోజుల తరువాత బాలిక ఇంటికి వచ్చింది. రెండు రోజుల నుంచి 16 మంది యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఏడుస్తూ చెప్పింది. అంతేకాదు కనీసం తిండి కూడా పెట్టలేదని.. చిత్రహింసలకు గురిచేశారని చెబుతూ కన్నీంటి పర్యంతమైంది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు నిందితులను వెతికే పనిలో పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments