Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో నలుగురు యువకులు, లోపలికెళ్లే విషయంలో ఒకరు హత్య

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (20:25 IST)
కోయంబత్తూరులోని లాడ్జిలో ఒక యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ముగ్గురు స్నేహితులు కలిసే అతన్ని దారుణంగా చంపేశారు. అది కూడా ఒక మహిళతో ఎంజాయ్ చేసే విషయంలోనే. మెట్టపాళ్యెంలోని చిన్నమ్మ లేఅవుట్‌కు చెందిన లెనెన్ ప్రాంక్లిన్, దినకరన్, అరుణ్, ప్రవీణ్ కుమార్‌లు స్నేహితులు.
 
వీరు వేర్వేరుగా పనులు చేస్తున్నారు. రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరు నెలకు ఒక మహిళతో ఎంజాయ్ చేయడం పనిగా పెట్టుకున్నారు. బాగా మద్యం సేవించి ఎంజాయ్ చేయడం అలవాటుగా మారింది. 
 
కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు లాడ్జిని బుక్ చేసుకుని ఆ మహిళతో లోపలికి వెళ్ళారు నలుగురు. కానీ లోపలకు వెళ్ళే సమయంలో ప్రాంక్లిన్ ముగ్గురితో గొడవపడ్డాడు. వీరి మధ్య గొడవ కాస్తా పెద్దది కావడం ఒకరినొకరు తోసుకున్నారు.
 
ఈ తోపులాట్లో ప్రాంక్లిన్ కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. భయపడి ముగ్గురు స్నేహితులతో పాటు ఆ మహిళ కూడా పరారైంది. నిందితులను కోయంబత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments