Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహిర్భూమికి వెళ్లిన అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 4 జులై 2022 (11:54 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయి. ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధులు మాత్రం మాటరడంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ద్వసరై గ్రామంలో మరో దారుణం వెలుగుచూసింది.

 
సాయంత్రం వేళ 17, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్ బాలికలు బహిర్భూమికి వెళ్లారు. సమీపంలో పూటుగా మద్యం సేవిస్తున్న ఐదుగురు యువకులు వీరిని గమనించి కిడ్నాప్ చేసి కొంతదూరు తీసుకుని వెళ్లారు. అక్కడ ఇద్దరిపైనా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.

 
ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికల తండ్రి జూన్ 30న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపైన పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం