Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేయాకు అనుకుని.. విచికారీ మందుతో టీ తయారీ... ఐదుగురి మృతి

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (09:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొయిన్‌పురిలోని నాగ్లాలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. టీపొడి అనుకుని పిచికారి మందుతో ఓ మహిళ టీ తయారు చేసింది. ఈ టీని సేవించిన కుటుంబ సభ్యుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయాడు. మృతుల్లో ఆ మహిళ భర్త, ఇద్దరు కుమారులు, మామ, పొరుగింటి మహిళ ఉన్నారు. మృతులను శివానందన్ (35), ఈయన కుమారుడు శివంగ్ (6), దివ్యాన్ష్ (5), మామ రవీంద్ర సింగ్ (55), పొరుగింటి వ్యక్తి సోబ్రామ్ (45)లు ఉన్నారు. 
 
నాగ్లా కన్వై గ్రామానికి చెందిన ఓ మహిళ టీ కాస్తున్న సమయంలో వరిపంటలో పిచికారీ చేసే మందును టీ పొడిగా భావించి పాలలో కలిపి టీ తయారు చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. పాలలో కలిపిన విచికారీ మందు విషపూరితం కావడంతో అది తాగిన వారు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాను చేసిన పనికి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ మహిళ బోరున విలపిస్తుంది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lakshmi Manchu: కళను రాజకీయం చేయవద్దు... మంచు లక్ష్మీ కామెంట్స్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments