Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై దాడి చేస్తున్నాడనీ... కుమారుడిని చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (08:22 IST)
`
ప్రతి రోజూ మద్యంసేవించి వచ్చి తల్లిపై (తన భార్య) కుమారుడు దాడి చేయడాన్ని తండ్రి కుమారుడు జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కుమారుడికి తగిన బుద్ధి చెప్పాలని తండ్రి నిర్ణయించుకున్నాడు. అంతే.. తనలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో కుమారుడిని చెట్టుకు కట్టేసిన తండ్రి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలో జరిగింది. 
 
బెంగుళూరు సమీపంలోని దొడ్డబళ్ళాపుర తాలూకా వాణిగరహళ్లి గ్రామానికి చెందిన జయరామయ్యకు ఆదర్శ్ (28) అనే ఏకైక కుమారుడు ఉన్నాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి వచ్చి తల్లితో గొడవ పడుతుండటాన్ని చూసి, కుమారుడిని మందలించాడు. అప్పటికీ శాంతించకపోవడంతో కుమారుడిని పనస తోటలోకి తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments