Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం: నిద్రిస్తున్న వ్యక్తిపై మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి చంపారు

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (12:08 IST)
వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపారు గుర్తుతెలియని దుండగులు. జగిత్యాలలో ఈ దారుణం వెలుగుచూసింది. 40 ఏళ్ల సింగరాజు గోపి శుక్రవారం రాత్రి తన ఇంట్లో నిద్రపోతున్నాడు.


అతడు గాఢ నిద్రలో వున్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డారు దుండగులు. ఆ తర్వాత అతడిని దారుణంగా కత్తులతో పొడిచి చంపేసి పరారయ్యారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

 
మరో కేసులో... బీట్ బజార్ వద్ద గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిని పొడిచి చంపారు. బాధితుడిని శేఖర్ (35) గా గుర్తించారు. దుండగులు శేఖర్‌పై కత్తులతో దారుణంగా దాడి చేశారని, అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడని చెబుతున్నారు.

 
శేఖర్‌పై కూడా అంతకుముందు దుండగులు దాడి చేసినప్పటికీ తప్పించుకున్నట్లు తెలిసింది. హత్యకు పాత శత్రుత్వమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments