Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం: నిద్రిస్తున్న వ్యక్తిపై మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి చంపారు

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (12:08 IST)
వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపారు గుర్తుతెలియని దుండగులు. జగిత్యాలలో ఈ దారుణం వెలుగుచూసింది. 40 ఏళ్ల సింగరాజు గోపి శుక్రవారం రాత్రి తన ఇంట్లో నిద్రపోతున్నాడు.


అతడు గాఢ నిద్రలో వున్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డారు దుండగులు. ఆ తర్వాత అతడిని దారుణంగా కత్తులతో పొడిచి చంపేసి పరారయ్యారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

 
మరో కేసులో... బీట్ బజార్ వద్ద గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిని పొడిచి చంపారు. బాధితుడిని శేఖర్ (35) గా గుర్తించారు. దుండగులు శేఖర్‌పై కత్తులతో దారుణంగా దాడి చేశారని, అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడని చెబుతున్నారు.

 
శేఖర్‌పై కూడా అంతకుముందు దుండగులు దాడి చేసినప్పటికీ తప్పించుకున్నట్లు తెలిసింది. హత్యకు పాత శత్రుత్వమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments