Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దింటివాడితో కోడలు వివాహేతర సంబంధం: గంటన్నరలో నలుగురిని హత్య చేసాడు

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (18:44 IST)
అద్దెకు దిగిన వ్యక్తితో కోడలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని కళ్లారా చూసాడు ఆమె మామ. కోడలు అద్దెవాడితో కులుకుతుందన్న సంగతి తెలిసి కూడా కుటుంబంలో ఎవ్వరూ ఆమెను మందలించకపోగా పట్టనట్లు వదిలేసారు. అద్దెకి దిగిన వ్యక్తి భార్య కూడా పల్లెత్తు మాట అనలేదు. అంతే... ఓ నిర్ణయానికి వచ్చేసాడతడు. ఇంటి తలుపులు వేసి ఇంట్లో మొత్తాన్ని వరసబెట్టి హత్య చేసేసాడు.
 
వివరాల్లోకి వెళితే.. హర్యానా గురుగ్రాంలో ఆర్మీ మాజీ అధికారి సాయిసింగ్ యాదవ్ తన భార్య, కోడలు, కూతురుతో వుంటున్నాడు. ఇతడి ఇంట్లో ఓ జంట అద్దెకు వుంటోంది. అద్దెకు దిగిన వ్యక్తి కోడలిపై కన్నేసాడు. మాటల్లో పెట్టి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు.
 
ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసినా పట్టనట్లు వదిలేసారు. కానీ యాదవ్ మాత్రం రగిలిపోయాడు. కత్తి తీసుకుని ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించి తొలుత ఇంట్లో అద్దెకున్న భార్యాభర్తలను చంపేసాడు. ఆ తర్వాత తన వుంటున్న ఇంట్లోకి వచ్చి తన భార్యను, కోడలిని నరికేశాడు. ఆ సమయంలో తన చిన్నకుమార్తె అడ్డురాగా ఆమెను కూడా గాయపరిచాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషనుకి వెళ్లి జరిగినదంతా వివరించి చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments