Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి జొరబడి మహిళపై అత్యాచారం చేసిన సీఐ

Webdunia
శనివారం, 9 జులై 2022 (22:19 IST)
ప్రజలను రక్షించాల్సిన పోలీసు అధికారే కామాంధుడుగా మారి మహిళపై అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. వెస్ట్ మారేడ్‌పల్లి పోలీసు స్టేషనులో పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషను పరిధిలో వున్న మహిళపై కన్నేసాడు.


ఈ క్రమంలో ఆమె ఒంటరిగా వున్న సమయంలో ప్రవేశించి అత్యాచారం చేసాడు. ఇంతలో భర్త ఇంట్లోకి రావడంతో తన వద్ద వున్న సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి ఇద్దరినీ తన కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసాడు.

 
ఇబ్రహీంపట్నం చెరువు కట్టవద్దకు రాగానే కారుకు ప్రమాదం జరిగింది. దీనితో బాధితులు అక్కడి నుంచి తప్పించుకుని నేరుగా వనస్థలిపురం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐను అదుపులోకి తీసుకున్నారు. గతంలో బంజారాహిల్స్ పీఎస్ లో ఎస్.ఐగా విధులు నిర్వహించిన సమయంలో పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు తేలడంతో ఆయన్ని మారేడ్ పల్లి పోలీసు స్టేషనుకు బదిలీ చేసారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments