Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి జొరబడి మహిళపై అత్యాచారం చేసిన సీఐ

Webdunia
శనివారం, 9 జులై 2022 (22:19 IST)
ప్రజలను రక్షించాల్సిన పోలీసు అధికారే కామాంధుడుగా మారి మహిళపై అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. వెస్ట్ మారేడ్‌పల్లి పోలీసు స్టేషనులో పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషను పరిధిలో వున్న మహిళపై కన్నేసాడు.


ఈ క్రమంలో ఆమె ఒంటరిగా వున్న సమయంలో ప్రవేశించి అత్యాచారం చేసాడు. ఇంతలో భర్త ఇంట్లోకి రావడంతో తన వద్ద వున్న సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి ఇద్దరినీ తన కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసాడు.

 
ఇబ్రహీంపట్నం చెరువు కట్టవద్దకు రాగానే కారుకు ప్రమాదం జరిగింది. దీనితో బాధితులు అక్కడి నుంచి తప్పించుకుని నేరుగా వనస్థలిపురం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐను అదుపులోకి తీసుకున్నారు. గతంలో బంజారాహిల్స్ పీఎస్ లో ఎస్.ఐగా విధులు నిర్వహించిన సమయంలో పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు తేలడంతో ఆయన్ని మారేడ్ పల్లి పోలీసు స్టేషనుకు బదిలీ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments