Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి జొరబడి మహిళపై అత్యాచారం చేసిన సీఐ

Webdunia
శనివారం, 9 జులై 2022 (22:19 IST)
ప్రజలను రక్షించాల్సిన పోలీసు అధికారే కామాంధుడుగా మారి మహిళపై అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. వెస్ట్ మారేడ్‌పల్లి పోలీసు స్టేషనులో పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషను పరిధిలో వున్న మహిళపై కన్నేసాడు.


ఈ క్రమంలో ఆమె ఒంటరిగా వున్న సమయంలో ప్రవేశించి అత్యాచారం చేసాడు. ఇంతలో భర్త ఇంట్లోకి రావడంతో తన వద్ద వున్న సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి ఇద్దరినీ తన కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసాడు.

 
ఇబ్రహీంపట్నం చెరువు కట్టవద్దకు రాగానే కారుకు ప్రమాదం జరిగింది. దీనితో బాధితులు అక్కడి నుంచి తప్పించుకుని నేరుగా వనస్థలిపురం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐను అదుపులోకి తీసుకున్నారు. గతంలో బంజారాహిల్స్ పీఎస్ లో ఎస్.ఐగా విధులు నిర్వహించిన సమయంలో పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు తేలడంతో ఆయన్ని మారేడ్ పల్లి పోలీసు స్టేషనుకు బదిలీ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments