Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ గొంతు కోసి దారుణ హత్య, అసాంఘిక కార్యకలాపాలా? వివాహేతర సంబంధమా?

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (18:29 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో రావోజీ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమావత్‌పురాలో దారుణ హత్య జరిగింది. 35 ఏళ్ల మహిళ గొంతు కోసి తల నుజ్జునుజ్జు చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

 
ప్రాథమిక విచారణలో మృతురాలు ఉమ అలియాస్ రాధ భర్త ఛోటే లాల్ పేరు తెరపైకి వచ్చింది. ఐతే హత్య ఎవరు చేశారో, ఏ కారణంతో హత్య చేశారో స్పష్టంగా తెలియరాలేదు. ఓ మహిళ దారుణంగా హత్యకు గురికావడం రెండు రోజుల్లో ఇది రెండో ఘటన.

 
అంతకుముందు, రెండు రోజుల క్రితం ఏరోడ్రోమ్ ప్రాంతంలోని విద్యా ప్యాలెస్‌లో కూడా ఒక మహిళ హత్య ఘటన తెరపైకి వచ్చింది. అసాంఘిక కార్యకలాపాలలో భాగంగా ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments