Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ గొంతు కోసి దారుణ హత్య, అసాంఘిక కార్యకలాపాలా? వివాహేతర సంబంధమా?

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (18:29 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో రావోజీ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమావత్‌పురాలో దారుణ హత్య జరిగింది. 35 ఏళ్ల మహిళ గొంతు కోసి తల నుజ్జునుజ్జు చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

 
ప్రాథమిక విచారణలో మృతురాలు ఉమ అలియాస్ రాధ భర్త ఛోటే లాల్ పేరు తెరపైకి వచ్చింది. ఐతే హత్య ఎవరు చేశారో, ఏ కారణంతో హత్య చేశారో స్పష్టంగా తెలియరాలేదు. ఓ మహిళ దారుణంగా హత్యకు గురికావడం రెండు రోజుల్లో ఇది రెండో ఘటన.

 
అంతకుముందు, రెండు రోజుల క్రితం ఏరోడ్రోమ్ ప్రాంతంలోని విద్యా ప్యాలెస్‌లో కూడా ఒక మహిళ హత్య ఘటన తెరపైకి వచ్చింది. అసాంఘిక కార్యకలాపాలలో భాగంగా ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments