Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో దారుణం - ప్రేమించలేదని పెట్రోల్ పోసి చంపేశాడు...

ఠాగూర్
సోమవారం, 9 డిశెంబరు 2024 (11:07 IST)
ఏపీలోని నంద్యాలలో దారుణం జరిగింది. ఓ ప్రేమించలేదని ఓ యువతిపై కిరాతకుడు పెట్రోల్ పోసి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అతని పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నంద్యాల జిల్లా నందికొట్కూరు - బైరెడ్డి నగర్‌కి చెందిన ఇంటర్ విద్యార్థిని లహరి (17)ని ప్రేమ పేరుతో వెల్దుర్తి మండలం కలుగొట్లకు చెందిన రాఘవేంద్ర అనే ప్రేమోన్మాది వేధించసాగాడు. అయితే, ఆ యువతి ఆమె ప్రేమను నిరాకరిస్తూ వచ్చింది. 
 
దీన్ని జీర్ణించుకోలేని ఆ ప్రేమోన్మాది... ఆదివారం రాత్రి ఇంట్లోకి దూరి యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దాడిలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా, రాఘవేంద్ర పరిస్థితి విషమంగా ఉంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments