Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలంటూ భార్యపై టెక్కీ భర్త ఒత్తిడి...!

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (08:32 IST)
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్త.. చివరకు తానే ఆమె పట్ల కామాంధుడిగా మారాడు. డ్రగ్స్‌కు బాసిన అయిన ఆ టెక్కీ భర్త.. తన స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలంటూ కట్టుకున్న భార్యపై తీవ్రమైన ఒత్తిడి చేశాడు. అతని వేధింపులు భరించలేని ఆమె చివరకు పోలీలులను ఆశ్రయించింది. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని సంపిగేహళ్లిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంపిగేహళ్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి టెక్కీగా పని చేస్తున్నారు. ఈయనకు గత 2011లో వివాహమైంది. వీరికి కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, గత కొంతకాలంగా మత్తుపదార్థాలకు బానిస అయిన టెక్కీ.. భర్తను వేధింపులకు గురిచేయసాగాడు. ఈ క్రమంలో స్నేహితులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలంటూ వేధించసాగాడు. ఇందుకో భార్య ఒప్పుకోకపోవడంతో చిత్ర హింసలకు గురి చేశాడు. 
 
పైగా, తన భార్య మరొకరితో బెడ్ రూంలో గడిపిన దృశ్యాలను వీడియో తీసి రాక్షసానందం పొందసాగాడు. దీంతో విసిగిపోయిన ఆమె... అతను నుంచి విడాకులు కోరగా, తన తన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించడంతో వెనక్కి తగ్గింది. కానీ, వేధింపులు, ఒత్తిడి మాత్రం తప్పలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పైగా, ఇంట్లోనే పూల కుండీల్లో గంజాయి పెంచుతున్నట్టు భార్య తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు టెక్కీని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం