Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి శవం పక్కనే రెండు రోజులు పాటు నిద్రపోయిన చిన్నారి...

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (13:12 IST)
కన్నతల్లి చనిపోయిందన్న విషయం కూడా తెలియని అభంశుభం తెలియని ఓ చిన్నారు.. రెండు రోజుల పాటు మృతదేహం పక్కనే పడుకున్నారు. తన తల్లి జీవించే ఉందన్న నమ్మకంతో ఆ బాలుడు ఆమె పక్కనే పడుకున్నాడు. పైగా, అమ్మ నిద్రపోతుందని అమ్మ వంట చేయలేదని చెప్పి, పక్కింటికి వెళ్లి ఆరగించి వచ్చాడు. చివరకు తల్లి మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారికి చెప్పి సమాచారం అందించాడు. దీంతో ఆ ఇఁటిలోకి వారు వెళ్ళి చూసేసరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరుకు సమీపంలోని గంగానగర్‌కు చెందిన అన్నమ్మ (40) అనే మహిళకు భర్త యేడాది క్రితం చనిపోయాడు. దీంతో ఆమె తన 11 యేళ్ళ కుమారుడతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా అనారోగ్యంతో చనిపోయింది. అయితే, తల్లి చనిపోయిందన్న విషయాన్ని గ్రహించలేని ఆ బాలుడు.. తల్లిపక్కనే రెండు రోజుల పాటు నిద్రపోయాడు. ఆకలి వేసినపుడు అమ్మ వంట చేయలేదని పక్కింటికి వెళ్లి భోజనం చేసి వచ్చేవాడు. తల్లిమృతదేహం నుంచి దుస్వాసన రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments