Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ఏళ్ల బాలికపై అడవిలో పది మంది మైనర్లు సామూహిక అత్యాచారం

సెల్వి
శుక్రవారం, 10 మే 2024 (08:22 IST)
బెల్జియంలోని వెస్ట్ ఫ్లాండర్స్ ప్రావిన్స్‌లోని ఓ అడవిలో 14 ఏళ్ల బాలికపై పది మంది మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం పది మంది నిందితులు 11-16 సంవత్సరాల మధ్య ఉన్నవారే. ఈ కేసు ఆ దేశంలో సంచలనం సృష్టించింది. 
 
కోర్ట్రిజ్క్ నగరంలో, అమ్మాయిని తన ప్రియుడు అడవిలోని ఓ ఇంటికి తీసుకొచ్చాడు. ఈస్టర్ సెలవుల సందర్భంగా ఏప్రిల్ 2 - ఏప్రిల్ 6 మధ్య మూడు సందర్భాలలో పది మంది మైనర్లు బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. 
 
ఈ ఘటనకు పాల్పడిన మైనర్లను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఆపై జువైనల్ కోర్టు చర్యలు చేపట్టింది. బాధితురాలికి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. ఆమెకు చికిత్స కోసం వైద్యుల పర్యవేక్షణలో వుందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం