Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ఏళ్ల బాలికపై అడవిలో పది మంది మైనర్లు సామూహిక అత్యాచారం

సెల్వి
శుక్రవారం, 10 మే 2024 (08:22 IST)
బెల్జియంలోని వెస్ట్ ఫ్లాండర్స్ ప్రావిన్స్‌లోని ఓ అడవిలో 14 ఏళ్ల బాలికపై పది మంది మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం పది మంది నిందితులు 11-16 సంవత్సరాల మధ్య ఉన్నవారే. ఈ కేసు ఆ దేశంలో సంచలనం సృష్టించింది. 
 
కోర్ట్రిజ్క్ నగరంలో, అమ్మాయిని తన ప్రియుడు అడవిలోని ఓ ఇంటికి తీసుకొచ్చాడు. ఈస్టర్ సెలవుల సందర్భంగా ఏప్రిల్ 2 - ఏప్రిల్ 6 మధ్య మూడు సందర్భాలలో పది మంది మైనర్లు బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. 
 
ఈ ఘటనకు పాల్పడిన మైనర్లను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఆపై జువైనల్ కోర్టు చర్యలు చేపట్టింది. బాధితురాలికి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. ఆమెకు చికిత్స కోసం వైద్యుల పర్యవేక్షణలో వుందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం