Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల ఈపూరిపాలెం యువతి అత్యాచారం కేసు: నిందితులు అరెస్ట్, గంజాయి తీసుకుని... (video)

ఐవీఆర్
ఆదివారం, 23 జూన్ 2024 (00:07 IST)
బాపట్ల జిల్లా చీరాల పరిధిలోని ఈపూరుపాలెంలో జరిగిన యువతిపై అత్యాచారం, హత్య కేసును 48 గంటల్లో పోలీసులు ఛేదించారు. అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసారు. శుక్రవారం తెల్లవారు జామున బహిర్భూమికి వెళ్లిన యువతిపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేసి హత్య చేసారు. గంజాయి మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వారికి మరో ఇద్దరు యువకులు సహకరించారు. అనంతరం బాధితురాలి తలపై రాయితో కొట్టి హతమార్చారు.
 
ఈ ఘటనపై పోలీసులు మీడియాకు వివరించారు. ఆరోజు వేకువజామున యువతి బహిర్భూమికి వెళ్లింది. అక్కడే గంజాయి, మద్యం తాగుతూ వున్న నిందితులు యువతిని గమనించి ఆమెను పొదల్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేసారు. ఆ తర్వాత ఆమె తలపై రాయితో మోది హత్య చేసారు. అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వెళ్లిపోయారు. తమ దుస్తులపై మరకలు పడటంతో దుస్తులు మార్చుకుని తిరిగి ఏమీ ఎరగనట్లు స్థానికులతో పాటు వీరు కూడా కలిసి వచ్చారు. ఐతే వారిపై ఇంతకుముందే క్రిమినల్ కేసులు వుండటంతో పోలీసులు వారిపై ప్రత్యేక నిఘా వుంచారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వాస్తవం బయటకు వచ్చింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments