Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజినీరింగ్ విద్యార్థినిని పొదల్లోకి లాక్కెళ్లి....

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (20:26 IST)
ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసారు కొందరు గుర్తు తెలియని యువకులు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తాడికొండ మండలం లోని మోతడకలో ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని తన స్నేహితులతో కలిసి రాత్రివేళ గుంటూరుకి వెళ్తోంది.

 
మధ్యలో కొందరు గుర్తు తెలియని యువకులు వారిపై కర్రలతో దాడి చేసి వాహనాలను ఆపివేసారు. ఆ తర్వాత యువతిని సమీపంలోని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచార యత్నం చేసారు. దీనితో యువతితో పాటు ఆమె స్నేహితుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

 
తమపై అత్యాచార యత్నం జరిగిందని బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments