Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజినీరింగ్ విద్యార్థినిని పొదల్లోకి లాక్కెళ్లి....

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (20:26 IST)
ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసారు కొందరు గుర్తు తెలియని యువకులు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తాడికొండ మండలం లోని మోతడకలో ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని తన స్నేహితులతో కలిసి రాత్రివేళ గుంటూరుకి వెళ్తోంది.

 
మధ్యలో కొందరు గుర్తు తెలియని యువకులు వారిపై కర్రలతో దాడి చేసి వాహనాలను ఆపివేసారు. ఆ తర్వాత యువతిని సమీపంలోని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచార యత్నం చేసారు. దీనితో యువతితో పాటు ఆమె స్నేహితుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

 
తమపై అత్యాచార యత్నం జరిగిందని బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments