Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు ఓకే అంటే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటా: 50 ఏళ్ల వ్యక్తికి 25 ఏళ్ల యువతి ప్రపోజల్

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2022 (10:33 IST)
సైబర్ మోసాలపై పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తున్నా ఎక్కడో ఓచోట కొందరు సైబర్ మోసానికి బలవుతున్నారు. తాజాగా హైదరాబాదు, జూబ్లిహిల్స్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఓ యువతి చేతిలో మోసపోయాడు.

 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... జూబ్లిహిల్స్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి తను రెండో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇందులో భాగంగా అతడు మ్యాట్రిమోని సైటులో ప్రొఫైల్ పెట్టాడు. మరుసటి రోజు అతడికి 25 ఏళ్ల వయసున్న అమ్మాయి ఫేస్ బుక్ ఖాతా అన్నట్లు డిపి నుంచి రిక్వెస్ట్ వచ్చింది.

 
నాకు 25 ఏళ్లు, మీకు 50 ఏళ్లు. ఐనా ఫర్వాలేదు... మీ సిచ్యువేషన్ తెలుసుకున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. అంగీకరిస్తే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రపోజ్ వచ్చింది. దీనికి ఆ వ్యక్తి ఓకే అనేసాడు. ఆ తర్వాత... సదరు యువతి తనకు కోవిడ్ వచ్చిందనీ, ఇంజినీరింగ్ చదువుతున్నాననీ, తనకు ఆర్థిక సాయం చేయమంటూ అతడి నుంచి రూ. 46 లక్షలు కొట్టేసింది. ఆ తర్వాత ఫోనుకి సరైన రెస్పాన్స్ లేకోపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసాడు బాధితుడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ప్రభాస్.... ఎలా?

కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 555 Cr+ వసూళ్లు

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments