Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం తాగి వచ్చాడని మందలించిన తల్లి... నాలుక కోసిన కిరాతక కొడుకు

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (16:17 IST)
మద్యం తాగివచ్చాడని మందలించినందుకు తల్లి మందలించింది. దీన్ని జీర్ణించుకోలేని కిరాతక తనయుడు ఆమెపై దాడి చేసి... ఆమె నాలుకను కోశాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా రామభద్రపురంలో చోటుచేసుకుంది. తాగిన మైకంలో తల్లిన దారుణంగా గొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె నాలుక కోసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళగా, ఆ నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. 
 
రామభద్రాపూరానికి చెందిన రవణమ్మకు శ్రీనివాస రావు అనే కుమారుడు ఉండగా, అతను పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో గురువారం పీకల వరకు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మద్యం తాగి తూలుతూ వచ్చిన కుమారుడిని చూసిన రవణమ్మ తీవ్రంగా మందలించింది. 
 
దీంతో కొద్దిసేపు తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంహంతో శ్రీనివాస తన తల్లిపై దారుణంగా దాడి చేసి హతమార్చాడు. తల్లి కిరాతకంగా హత్య చేసిన ఆమె నాలుకను కోసి దానిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments