Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం తాగి వచ్చాడని మందలించిన తల్లి... నాలుక కోసిన కిరాతక కొడుకు

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (16:17 IST)
మద్యం తాగివచ్చాడని మందలించినందుకు తల్లి మందలించింది. దీన్ని జీర్ణించుకోలేని కిరాతక తనయుడు ఆమెపై దాడి చేసి... ఆమె నాలుకను కోశాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా రామభద్రపురంలో చోటుచేసుకుంది. తాగిన మైకంలో తల్లిన దారుణంగా గొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె నాలుక కోసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళగా, ఆ నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. 
 
రామభద్రాపూరానికి చెందిన రవణమ్మకు శ్రీనివాస రావు అనే కుమారుడు ఉండగా, అతను పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో గురువారం పీకల వరకు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మద్యం తాగి తూలుతూ వచ్చిన కుమారుడిని చూసిన రవణమ్మ తీవ్రంగా మందలించింది. 
 
దీంతో కొద్దిసేపు తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంహంతో శ్రీనివాస తన తల్లిపై దారుణంగా దాడి చేసి హతమార్చాడు. తల్లి కిరాతకంగా హత్య చేసిన ఆమె నాలుకను కోసి దానిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments