Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో నూతన సంవత్సర వేడుకల కోసం వెళ్లిన యువకుడిని కర్రలతో కొట్టి చంపేసారు, ఎందుకు?

ఐవీఆర్
గురువారం, 2 జనవరి 2025 (15:03 IST)
గోవాలో దారుణం జరిగింది. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు తాడేపల్లిగూడెం నుంచి 8 మంది స్నేహితుల బృందం వెళ్లింది. అక్కడ ఫుడ్ ఆర్డర్ విషయంలో వీరంతా రెస్టారెంట్ వారితో ఘర్షణ పడ్డారు. దీనితో తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయిన రెస్టారెంట్ సిబ్బందిలో కొందరు పెద్దపెద్ద కర్రలు తీసుకుని దాడి చేసారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు.
 
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకలను గోవాలో సెలబ్రేట్ చేసుకునేందుకు డిసెంబర్ 29 ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్‌కు ఈ 8 మంది యువతీయువకులు వెళ్లారు. రేట్ల గురించి ప్రశ్నించిన యువకులపై రెస్టారెంట్ నిర్వాహకులు దాడి చేసారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవితేజ అనే యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments