Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్ కోసం ఎదురుచూస్తున్న మహిళను బైక్ పైన ఎక్కించుకెళ్లి గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (22:20 IST)
బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళను నమ్మించి మాయమాటలతో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. కేసుకి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. డిశెంబరు 7వ తేదీన ఓ మహిళ బస్సు కోసం ఎదురుచూస్తుండగా 32 ఏళ్ల ఏసు తార్నాక నుంచి ప్రశాంత్ నగర్ వెళుతూ ఆమెను చూసాడు.
 
అర్థరాత్రి కావస్తుంది బస్సులు రావని చెప్పి ఆమెను నమ్మించి ఇంటి వద్ద దిగబెడతానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. అలా ఆమెను కొంతదూరం తీసుకెళ్లాక ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో ఆపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులను పిలిచాడు. వారు కూడా ఆమెపై దారుణానికి తెగబడ్డారు. ఆ తర్వాత బాధితురాలిని తార్నాకలో వదిలేసి పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు అందుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అందిరనీ అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం