Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్ కోసం ఎదురుచూస్తున్న మహిళను బైక్ పైన ఎక్కించుకెళ్లి గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (22:20 IST)
బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళను నమ్మించి మాయమాటలతో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. కేసుకి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. డిశెంబరు 7వ తేదీన ఓ మహిళ బస్సు కోసం ఎదురుచూస్తుండగా 32 ఏళ్ల ఏసు తార్నాక నుంచి ప్రశాంత్ నగర్ వెళుతూ ఆమెను చూసాడు.
 
అర్థరాత్రి కావస్తుంది బస్సులు రావని చెప్పి ఆమెను నమ్మించి ఇంటి వద్ద దిగబెడతానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. అలా ఆమెను కొంతదూరం తీసుకెళ్లాక ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో ఆపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులను పిలిచాడు. వారు కూడా ఆమెపై దారుణానికి తెగబడ్డారు. ఆ తర్వాత బాధితురాలిని తార్నాకలో వదిలేసి పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు అందుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అందిరనీ అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం