Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుప్త నిధుల కోసం తొమ్మిదేళ్ల బాలుడి నరబలి.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 23 జులై 2023 (10:56 IST)
మూఢ నమ్మకం అభంశుభం తెలియని ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గుప్త నిధుల కోసం చేపట్టిన క్షుద్ర పూజల కోసం తొమ్మిదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చారు. ఆరు బయట ఆడుకుంటున్న పిల్లాడిని అపహరించి నరబలి పేరుతో దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకాలో పొహనెషివార్ గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆరుబయట ఆడుకుంటున్న ఓ బాలుడిని అపహరించారు. తాంత్రిక పూజలు నిర్వహించి గొంతుకోసి చంపేశారు. మృతదేహాన్ని గుంత తీసి అందులో సగం వరకు పాతిపెట్టారు. ఈ దారుణ ఘటన జూలై 18వ తేదీన జరిగింది. శనివారం ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. గుప్తనిధుల కోసం అన్వేషిస్తున్నామని, అందుకోసం ఈ దారుణానికి పాల్పడినట్టు నేరాన్ని అంగీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments