Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం.. నోట్లో విద్యుత్ పైర్లు పెట్టి చంపేసిన భర్త... ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (08:50 IST)
తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో 52 యేళ్ల భార్యను 60 యేళ్ల భర్త నోట్లో విద్యుత్ వైర్లు పెట్టి చంపేశాడు. భార్య నిద్రిస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలో జరిగింది. మృతుడు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హరిద్వార్‌కు చెందిన హమీద్ (60) తన కుటుంబంతో కలిసి మంగ్‌లౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాడు. ఇంట్లో భార్య ఖాతూన్ (52), కుమారుడు మహ్మద్ నదీం, కుమార్తె కలిసివుంటున్నారు. అయితే, తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను భర్త అనుమానించసాగాడు. ఈ అంశంపై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఆమెను అంతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. 
 
తన పథకంలో భాగంగా, శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో నిద్రిస్తున్న భార్య నోట్లో విద్యుత్ వైర్లు పెట్టాడు. దీంతో ఆమెకు కరెంట్ షాక్‌తో ప్రాణాలు విడిచింది. తన తల్లి మృతిపై కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. పరారీలో ఉన్న హమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments