Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైలెట్ పేరుతో నలుగురు అమ్మాయిలను మోసం చేసి యువకుడు

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (12:16 IST)
గుజరాత్‌లో ఓ నకిలీ పైలెట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాను పైలెట్ అని నమ్మించి నలుగురు అమ్మాయిలను మోసం చేసిన యువకుడిని అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన రక్షిత మంగేలా (20) అనే యువకుడు పైలెట్‌గా అవతారమెత్తాడు. ఈయన హైదరాబాద్ నగరంలో ఉన్న తన ప్రియురాలిని కలిసేందుకు వెళుతూ వడోదర ఎయిర్‌పోర్టులో అధికారులకు చికాకుడు. 
 
బోర్డింగ్ సిబ్బందికి తాను ఎయిరిండియా పైలట్‌నంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రక్షిత్‌పై హర్ని ఠాణాలో కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడికి అహ్మదాబాద్, రాజ్‌కోట్, ముంబైతోపాటు నెదర్లాండ్‌లో స్నేహితురాళ్లు ఉన్నట్లు గుర్తించారు. 
 
కేవలం అమ్మాయిలను ప్రేమలో పడేసేందుకే ఇలా ఫేక్ పైలట్ అవతారం ఎత్తాడని తేలాక.. కుటుంబ సభ్యులను పిలిచి అతణ్ని అప్పగించారు. తాను నిజమైన పైలట్ కాదని రక్షితోనే అతడి స్నేహితురాళ్లకు మెసేజ్ పెట్టించారు. వాస్తవానికి పైలట్ కావాలని కలలు కన్న రక్షిత్.. కుటుంబ ఆర్థికపరిస్థితుల కారణంగా ఆ కోరిక తీర్చుకోలేకపోయాడని లీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments