Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కిడ్నాప్ చేసి కారులో గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (22:01 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బాలికను కొందరు కామాంధులు కిడ్నాప్ చేశారు. ఆ బాలికను కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో బుధవారం రాత్రి జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాంచీలోని ధుర్వ రింగ్ రోడ్డులో కొందరు వ్యక్తులు ఓ బాలికను బలవంతంగా కిడ్నాప్ చేశారు. రతు పోలీస్ స్టేషన్ పరిధిలో దలదాలి ప్రాంతంలోని రెస్టారెంట్ వద్ద పార్కు చేసిన ఈ కారును పోలీసులు అనుమానంతో తనిఖీ చేయగా, ఈ సామూహిక అత్యాచార ఘటన వెలుగుచూసింది. 
 
ఆ కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉండగా, బాలిక ఒక్కటే బోరున ఏడుస్తూ కనిపించింది. దీంతో బాలికను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించడంతో కారులోని ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలికకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం