Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కిడ్నాప్ చేసి కారులో గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (22:01 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బాలికను కొందరు కామాంధులు కిడ్నాప్ చేశారు. ఆ బాలికను కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో బుధవారం రాత్రి జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాంచీలోని ధుర్వ రింగ్ రోడ్డులో కొందరు వ్యక్తులు ఓ బాలికను బలవంతంగా కిడ్నాప్ చేశారు. రతు పోలీస్ స్టేషన్ పరిధిలో దలదాలి ప్రాంతంలోని రెస్టారెంట్ వద్ద పార్కు చేసిన ఈ కారును పోలీసులు అనుమానంతో తనిఖీ చేయగా, ఈ సామూహిక అత్యాచార ఘటన వెలుగుచూసింది. 
 
ఆ కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉండగా, బాలిక ఒక్కటే బోరున ఏడుస్తూ కనిపించింది. దీంతో బాలికను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించడంతో కారులోని ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలికకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం