Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్యా... పాక్ పరిస్థితి ఏంటి? 36 ఓవర్లకి 204/2, 500 కొడ్తారా? సర్ఫరాజ్ మాటలకి ఫ్యాన్స్ స్టన్

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (17:40 IST)
పాకిస్తాన్ జట్టుపై ట్రోలింగ్ మామూలుగా జరగడంలేదు. పంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ జట్టుతో ఆడుతున్న చివరి మ్యాచ్‌ ఇది. దేవుడు కరుణిస్తే ఈ ఆటలో 500 పరుగులు చేయడానికి ప్రయత్నిస్తామంటూ పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ వ్యాఖ్యలు చేయడంపై పాకస్తాన్ ప్రజలు షాక్ అవుతున్నారు. 
 
ఐతే తాము మాత్రం ఎలాగైనా సెమీ ఫైనల్లోకి దూసుకు వస్తామని సర్ఫరాజ్ అంటున్నాడు. కాగా మ్యాచ్ ప్రస్తుత పరిస్థితి చూస్తే పాకిస్తాన్ 36 ఓవర్లకి 2 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఇంకా 14 ఓవర్లు వున్నాయి. మరి సర్ఫరాజ్ లెక్క ప్రకారం ఈ ఓవర్లలో 296 పగులు చేయాలి. మరి చేస్తారో లేదో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...

ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments