Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ ఆడాలనే కోరికను 15 యేళ్లకు నెరవేర్చుకున్న క్రికెటర్ ఎవరు?

Webdunia
బుధవారం, 3 జులై 2019 (14:03 IST)
ప్రపంచ కప్‌ ఆడాలనే కోరికను ఆ క్రికెటర్‌కు 15 యేళ్ల తర్వాత తీరింది. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. దినేష్ కార్తీక్. 2004లో లార్డ్స్ మైదానంలో తొలి వన్డే మ్యాచ్ ఆడిన డీకే... ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌ను కూడా ఇంగ్లండ్ గడ్డపై ఉన్న ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆడాడు. అయితే, ఒత్తిడిని తట్టుకోలేక కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 
 
ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ పోటీల కోసం ప్రకటించిన టీమిండియాలో ఈసారి రిజర్వ్‌ కీపర్‌గా దినేష్ కార్తీక్‌కు జట్టులో చోటుదక్కింది. అయితే, ఈ టోర్నీలో భారత్‌ ఆడిన ఎనిమిదో మ్యాచ్‌లో జాదవ్‌ స్థానంలో బరిలోకి దిగాడు. 
 
కానీ, నాలుగో నెంబర్‌లో అతడిని తీసుకున్నా మ్యాచ్‌ పరిస్థితిని బట్టి 45వ ఓవర్‌లో ఆరో నెంబర్‌లో ఆడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒత్తిడిని తట్టుకోలేక అతడు 8 పరుగులకే వెనుదిరిగాడు. 2007 ప్రపంచక్‌పలో కార్తీక్‌ తొలిసారి చోటు దక్కించుకున్నప్పటికీ ఆ టోర్నీ మొత్తం రిజర్వు బెంచీకే పరిమితమయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi Election Trends: బీజేపీ విజయం ఖాయం.. రాహుల్ గాంధీకి అభినందనలు - కేటీఆర్ సెటైర్లు (video)

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. రామ్ గోపాల్ వర్మపై కేసు.. సీఐడీ నోటీసులు

అంతులేకుండా పోయిన ఆప్, కమలనాథులదే ఢిల్లీ పీఠం

27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ-ఫలించిన చంద్రబాబు ప్రచారం

ప్రధాన మంత్రి మోదీని కలిసిన ఏఎన్నార్ ఫ్యామిలీ.. బహుమతిగా కొండపల్లి బొమ్మ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

తర్వాతి కథనం
Show comments