ప్రపంచ కప్ ఆడాలనే కోరికను 15 యేళ్లకు నెరవేర్చుకున్న క్రికెటర్ ఎవరు?

Webdunia
బుధవారం, 3 జులై 2019 (14:03 IST)
ప్రపంచ కప్‌ ఆడాలనే కోరికను ఆ క్రికెటర్‌కు 15 యేళ్ల తర్వాత తీరింది. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. దినేష్ కార్తీక్. 2004లో లార్డ్స్ మైదానంలో తొలి వన్డే మ్యాచ్ ఆడిన డీకే... ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌ను కూడా ఇంగ్లండ్ గడ్డపై ఉన్న ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆడాడు. అయితే, ఒత్తిడిని తట్టుకోలేక కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 
 
ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ పోటీల కోసం ప్రకటించిన టీమిండియాలో ఈసారి రిజర్వ్‌ కీపర్‌గా దినేష్ కార్తీక్‌కు జట్టులో చోటుదక్కింది. అయితే, ఈ టోర్నీలో భారత్‌ ఆడిన ఎనిమిదో మ్యాచ్‌లో జాదవ్‌ స్థానంలో బరిలోకి దిగాడు. 
 
కానీ, నాలుగో నెంబర్‌లో అతడిని తీసుకున్నా మ్యాచ్‌ పరిస్థితిని బట్టి 45వ ఓవర్‌లో ఆరో నెంబర్‌లో ఆడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒత్తిడిని తట్టుకోలేక అతడు 8 పరుగులకే వెనుదిరిగాడు. 2007 ప్రపంచక్‌పలో కార్తీక్‌ తొలిసారి చోటు దక్కించుకున్నప్పటికీ ఆ టోర్నీ మొత్తం రిజర్వు బెంచీకే పరిమితమయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments