Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ ఆడాలనే కోరికను 15 యేళ్లకు నెరవేర్చుకున్న క్రికెటర్ ఎవరు?

Webdunia
బుధవారం, 3 జులై 2019 (14:03 IST)
ప్రపంచ కప్‌ ఆడాలనే కోరికను ఆ క్రికెటర్‌కు 15 యేళ్ల తర్వాత తీరింది. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. దినేష్ కార్తీక్. 2004లో లార్డ్స్ మైదానంలో తొలి వన్డే మ్యాచ్ ఆడిన డీకే... ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌ను కూడా ఇంగ్లండ్ గడ్డపై ఉన్న ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆడాడు. అయితే, ఒత్తిడిని తట్టుకోలేక కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 
 
ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ పోటీల కోసం ప్రకటించిన టీమిండియాలో ఈసారి రిజర్వ్‌ కీపర్‌గా దినేష్ కార్తీక్‌కు జట్టులో చోటుదక్కింది. అయితే, ఈ టోర్నీలో భారత్‌ ఆడిన ఎనిమిదో మ్యాచ్‌లో జాదవ్‌ స్థానంలో బరిలోకి దిగాడు. 
 
కానీ, నాలుగో నెంబర్‌లో అతడిని తీసుకున్నా మ్యాచ్‌ పరిస్థితిని బట్టి 45వ ఓవర్‌లో ఆరో నెంబర్‌లో ఆడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒత్తిడిని తట్టుకోలేక అతడు 8 పరుగులకే వెనుదిరిగాడు. 2007 ప్రపంచక్‌పలో కార్తీక్‌ తొలిసారి చోటు దక్కించుకున్నప్పటికీ ఆ టోర్నీ మొత్తం రిజర్వు బెంచీకే పరిమితమయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments