Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెంచరీ చేజార్చుకున్న రోహిత్.. యువరాజ్ మెరుపు అర్థ సెంచరీ. 264/2

ఐసీసీ చాంపియన్ షిప్‌ టోర్నీలో పాక్‌కు వ్యతిరేకంగా భారత్‌ నిలకడగా ఆడుతోంది. 46 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 62 బంతుల్లో 66 పరుగులతోనూ, యువరాజ్ సింగ్ 29

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (19:39 IST)
వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ఆటను పునరుద్ధరించాక భారత్ జట్టుకు షాక్ తగిలింది. లేని పరుగుకోసం విరాట్ కోహ్లీ దూకుడు ప్రదర్శించడంతో రోహిత్ బలైపోయాడు. వర్షం కారణంగా ఆగిని ఆటను మళ్లీ పునరుద్ధరించాక స్కోర్ పెంచే క్రమంలో దూకుడుగా ఆడిన రోహిత్ 36వ ఓవర్లో షోయబ్ ఖాన్ బంతిని బలంగా బాదిన విరాట్ కోహ్లీ, వెంటనే పరుగుకోసం పిలుపిచ్చాడు. కానీ బ్యాక్ వర్డ్ పాయింట్లో ఉన్న పాక్ ఫీల్డర్ బాబజ్ బంతిని అందుకుని మెరుపులాగా వికెట్ కీపర్ సర్ప్రాజ్ వైపు విసిరాడు. దురదృష్టవశాత్తూ రోహిత్ క్రీజులో బ్యాట్ పెట్టినప్పటికీ సర్ప్రాజ్ వికెట్లను గిరాటేసినప్పటికీ బ్యాట్ గాలిలోనే ఉండటంతో ధర్డ్ అంపైర్ ఔట్ ప్రకటించాడు.
 
ఐసీసీ చాంపియన్ షిప్‌ టోర్నీలో పాక్‌కు వ్యతిరేకంగా భారత్‌ నిలకడగా ఆడుతోంది. 46 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 62 బంతుల్లో 66 పరుగులతోనూ, యువరాజ్ సింగ్ 29 బంతుల్లో 52 పరుగులు చేయడంతో టీమిండియా రెండు వికెట్లకు 283 పరుగులు సాధించింది. రోహిత్ ఔటయినప్పటికీ యువరాజ్ మెరుపు బ్యాటింగ్‌తో స్కోర్ పెరిగింది.
 
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగుతున్న భారత్‌- పాక్‌ పోరు తిరిగి ప్రారంభమైంది. 34వ ఓవర్‌ తొలి బంతి తర్వాత వరుణుడు దర్శనమివ్వడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments