టి20లో కోహ్లీ సేన సెమీస్‌కి వెళ్తుంది, ఎలాగో తెలుసా?

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (13:14 IST)
ప్రపంచ టి20 కప్ టోర్నీలో కోహ్లీ సేన సెమీ ఫైనలుకి వెళ్లే దారులు మసక మసకగా అగుపిస్తున్నాయి. మొన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించినప్పటికీ నేడు స్కాట్లాండ్ జట్టును భారీ తేడాతో ఓడించాలి. అంతేనా... అంటే ఇంకా వుంది. నమీబియా జట్టును చిత్తుచిత్తుగా ఓడించి భారీ స్కోరు చేయాలి.
 
ఇంకా అయిపోలేదండోయ్. అటు న్యూజీలాండ్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమ మిగిలిన మ్యాచుల్లో ఓడిపోవాలి. అలా జరిగితేనే ఇండియా సెమీ ఫైనలుకి వెళ్లగలదు. ఐతే ఆ ప్రయత్నాన్ని పాకిస్తాన్ అడ్డుకునే వీలుంది.
 
ఇప్పటికే సెమీఫైనల్లో బెర్త్ ఖాయం చేసుకున్న పాకిస్తాన్... తన మిగిలిన మ్యాచుల్లో కావాలనే ఓడిపోతే ఇక ఇండియా ఇంటికి వెళ్లక తప్పదు. మొత్తమ్మీద కోహ్లీ సేనకు సెమీఫైనల్ ఆశలు మిణుకు మిణుకు మంటూ కనిపించే నక్షత్రంలా మారింది. ఏం జరుగుతుందో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments