Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టుకీడ్చొద్దు... వెస్టిండీస్ వేడుకోలు...!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (14:13 IST)
భారత టూర్ నుంచి వెస్టిండీస్ జట్టు అర్థాంతరంగా స్వదేశానికి వెళ్లిపోవడం వివాదానికి దారితీసింది. నష్టపరిహారం చెల్లించాల్సిందేనని, లేని పక్షంలో, న్యాయపరమైన చర్యలు తప్పవంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డును భారత బోర్డు (బీసీసీఐ) హెచ్చరించింది. విండీస్ జట్టు తప్పుకున్నందుకు 41.97 మిలియన్ డాలర్లు చెల్లించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది.
 
దీంతో తమను కోర్టుకీడ్చవద్దంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) బీసీసీఐని వేడుకుంటోంది. ఈ సందర్భంగా విండీస్ బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరాన్ మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం తమకు రెండు నెలలు సమయం ఇవ్వాలని కోరారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని తెలిపారు. తాము ఇంతకుముందు రాసిన లేఖలను, అందులో పేర్కొన్న ప్రతిపాదనలను బీసీసీఐ సరిగా పరిశీలించలేదని ఈ సందర్భంగా డేవ్ కామెరాన్ వాపోయారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments