Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ టూర్‌ మధ్యలో ఇలా జరగడం బాధగా ఉంది!

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2014 (11:30 IST)
భారత్ టూర్‌ మధ్యలో స్వదేశానికి ప్రయాణం కావాల్సి రావడం బాధేస్తుందని విండీస్ ఆటగాళ్లు అంటున్నారు. విండీస్ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెలరేగిన వివాదం ముదిరి పాకానపడడంతో ఆటగాళ్లు అర్ధాంతరంగా వెనుదిరుగుతున్నారు. 
 
స్వంత ఖర్చులతో స్వదేశం చేరి బోర్డుతో అమీతుమీకి సిద్ధమవుతున్నారు. కానీ విండీస్ ఆటగాళ్లలో చాలా మందికి టీమిండియా అంటే ఎనలేని అభిమానం. టీమిండియా ఆటగాళ్లకు, విండీస్ క్రికెటర్లకు మంచి దోస్తీ ఉంది.
 
ఐపీఎల్‌లో ఆకట్టుకునేలా ఆడుతూ వస్తున్న విండీస్ ఆటగాళ్లకు భారత్‌లో భారీస్థాయిలో అభిమానులు ఉన్నారు. సిరీస్ మధ్యలో వైదొలగడం విండీస్ క్రికెట్ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments