Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావా హెచ్చరికలతో దిగివచ్చిన విండీస్ : బీసీసీఐతో చర్చలకు సై!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (12:33 IST)
బీసీసీఐ దావా హెచ్చరికలతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మేల్కొంది. తమ మధ్య నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు బీసీసీఐ పెద్దలతో చర్చలు జరపాలని నిర్ణయించింది. భారత పర్యటనను సగంలోనే ముగించాలని విండీస్ ఆటగాళ్ళు తీసుకున్న నిర్ణయం పట్ల బీసీసీఐ వారి క్రికెట్ బోర్డునే తప్పుబడుతోంది. 
 
ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డుపై ఐసీసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది కూడా. విండీస్‌తో అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లను రద్దు చేసుకుంటున్నట్టు మంగళవారం హైదరాబాదులో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే విండీస్ బోర్డు నష్టనివారణ చర్యలకు దిగింది. 
 
బార్బడోస్‌లో సమావేశమైన విండీస్ క్రికెట్ బోర్డు తాజా పరిణామాల పట్ల తీవ్రంగా కలత చెందుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేగాకుండా, భారత్ సిరీస్ మధ్యలోనే నిలిచిపోవడానికి గల కారణాలను విశ్లేషించేందుకు ఓ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments