Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో విండీస్, పాకిస్థాన్‌లకు చోటు!

Webdunia
శనివారం, 28 జూన్ 2014 (12:34 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎగ్జిక్యూటివ్ కమిటీలో వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లకు కూడా చోటు కల్పించారు. ఈ మేరకు మెల్ బోర్న్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో మొత్తం ఐదు సభ్య దేశాలుంటాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ శాశ్వత సభ్యదేశాలు కాగా, మరో రెండు దేశాలకు ఏడాది ప్రాతిపదికన అవకాశం కల్పిస్తారు. 
 
కాగా, ఈ కమిటీలో దక్షిణాఫ్రికాకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే, అదే దేశానికి చెందిన డేవ్ రిచర్డ్సన్‌పై వాత్సల్యం ప్రదర్శించారు. సీఈవోగా ఆయన పదవీకాలాన్ని రెండేళ్ళు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఐసీసీ చీఫ్‌గా సస్పెండ్ అయిన ఎన్. శ్రీనివాసన్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఐసీసీ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఎంపికపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments