Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షంతో భారత్-ఆస్ట్రేలియా సిడ్నీ వన్డే మ్యాచ్ రద్దు!

Webdunia
సోమవారం, 26 జనవరి 2015 (17:16 IST)
భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరుగుతున్న వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం సిడ్నీలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డేలో భాగంగా టీమిండియా బ్యాటింగ్‌ మొదలుపెట్టి 16 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. 
 
అయితే భారీ వర్షం కురుస్తుండటంతో క్రికెట్‌ బోర్డు ఈ మ్యాచ్‌ను రద్దు చేసింది. మ్యాచ్‌ రద్దుతో ఇరు జట్లకు రెండు పాయింట్లు చొప్పున దక్కాయి. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 15 పాయింట్లతో ముందుండగా.. ఇంగ్లాండ్‌ 5, భారత్‌ 2 పాయింట్లు ఉన్నాయి. 
 
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ గెలిచినట్లయితే ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. లేదంటే టీమిండియా ఇంటిదారి పట్టాల్సిందే.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments