Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్‌కు బీసీసీఐ ప్రోత్సాహం మెండు!

Webdunia
సోమవారం, 13 అక్టోబరు 2014 (12:11 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆ ఇద్దరికి మాత్రం అధిక ప్రోత్సాహం ఇస్తోంది. భారత క్రికెటర్లుగా ఎనలేని సేవ చేసిన ఆ ఇద్దరిని బీసీసీఐ విశేషంగా ప్రోత్సహిస్తోంది. ఆ ఇద్దరూ ఎవరో తెలుసా.. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి.
 
వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నందుకే బీసీసీఐ వీళ్లిద్దరి ఏడాదికి రూ.4 కోట్లు చెల్లిస్తోంది.  కామెంట్రీయే కాకుండా గవాస్కర్ ఐపీఎల్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, రవిశాస్త్రి టీమిండియా డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో, ఇద్దరికీ చెరో రూ.2 కోట్లు బోనస్‌గా ప్రకటించింది.
 
ఇక, టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఫీజు రూపేణా గిట్టుబాటవుతోంది రూ.2.49 కోట్లు (35 మ్యాచ్‌లకు‌గాను). మ్యాచ్ ఫీజుల మొత్తం కంటే ఆరున్నర రెట్లు అధికంగా వాణిజ్య ఒప్పందాల ద్వారానే రాబడుతున్నాడట. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments