Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ దేశవాళీ క్రికెటర్లకు సానియా మీర్జా ఇంట్లో బిర్యానీ విందు!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (12:16 IST)
పాకిస్థాన్ దేశవాళీ క్రికెటర్లు హైదరాబాద్ టెన్నిస్ ఏస్, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా తన నివాసంలో బిర్యానీ విందు ఇచ్చారు. అయితే, ఈ విందు పార్టీని తన భర్త, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పేరుతో ఇవ్వడం గమనార్హం. తన అత్తారిల్లు అయిన సానియా మీర్జా ఇంట్లో ఈ పసందైన బిర్యానీ విందు ఇచ్చాడు. 
 
చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ సందర్భంగా పాక్ దేశవాళీ జట్టు లాహోర్ లయన్స్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చింది. భార్య సానియా మీర్జా స్వస్థలం హైదరాబాదే కావడంతో షోయబ్ మాలిక్ తన టీం మెంబర్స్‌కు మంచి విందు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వారిని సంతృప్తి పరచడానికి హైదరాబాదీ బిర్యానీని మించిన డిష్ ఇంకేముంటుంది..? దాంతో, మనవాడూ అదే వడ్డించాడు. 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments