Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాహిద్ అఫ్రిదికి పాకిస్థాన్ ట్వంటీ-20 పగ్గాలు!

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (16:45 IST)
పాకిస్థాన్ క్రికెట్ వన్డే జట్టు సారథిగా మిస్బావుల్ హక్‌ను కొనసాగించాలని నిర్ణయించిన పీసీబీ, ట్వంటీ-20 పగ్గాలను మాత్రం డైనమిక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదికి అప్పగించింది. మిస్బా వన్డే జట్టు సారథిగా వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ వరకు కొనసాగుతాడు.
 
ఇక, అఫ్రిది 2016 వరకు టి20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ మేరకు పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. టి20 జట్టుకు ఇప్పటివరకు మహ్మద్ హఫీజ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. క్రికెట్ కమిటీతో చర్చించాకే మిస్బా, అఫ్రిదిలను కెప్టెన్లుగా నిర్ణయించామని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments