Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌పై స్పందించను : సచిన్ టెండూల్కర్

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (12:13 IST)
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై తాను స్పందించబోనని భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ ఈ నివేదికపై తాను మాట్లాడటం సరికాదని చెప్పారు. ఫిక్సింగ్ కేసును సుప్రీంకోర్టు చూసుకుంటుందన్నారు. 
 
స్పాట్ ఫిక్సింగ్‌లో ముద్గల్ కమిటీ గత వారం ఓ నివేదికను సమర్పించిన విషయం తెల్సిందే. ఇందులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఎలాంటి చర్యలకు పాల్పడలేదని నివేదికలో తెలింది. అయితే, ఈ ఫిక్సింగ్‌తో సంబంధం ఉన్న ఓ క్రికెటర్ ప్రవర్తనా నియమావళి కోడ్ ఉల్లంఘించినప్పటికీ ఆయన చర్యలు తీసుకోలేదని కమిటీ పేర్కొంది. 
 
మరోవైపు తిరిగి తనను బీసీసీఐ అధ్యక్షుడిగా నియమించాలని శ్రీనివాసన్‌ను సుప్రీంను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments