Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో ప్రొ కబడ్డీ లీగ్ : సచిన్ కపుల్స్‌తో పాటు తారల సందడి!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (12:03 IST)
ముంబైలో శనివారం ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమైంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులు..  బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ జంట.. అందాల తార ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు.. వీరితో పాటు బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్.. పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ..  ఇలా హేమాహేమీలంతా ఓ చోట కలిశారు. ఈ అరుదైన సన్నివేశానికి కబడ్డీ లీగ్ వేదికైంది. 
 
అందరూ కలసి కబడ్డీ మ్యాచ్ను వీక్షించారు. బచ్చన్ ఫ్యామిలీ మొత్తం తరలివచ్చింది. జైపూర్ ఫ్రాంచైజీ యజమాని అయిన అభిషేక్.. సచిన్ను ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో జైపూర్ పాంథర్స్... ముంబై జట్టు చేతిలో ఓడిపోయింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments