Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మకు గాయం : సీఎల్ టీ-20లో ఆడేది లేదు!

Webdunia
గురువారం, 11 సెప్టెంబరు 2014 (18:19 IST)
భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను వేలి గాయం వేధిస్తోంది. దీని కారణంగా అతను చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడబోడని జట్టు కోచ్ జాన్ రైట్ ప్రకటించాడు. 
 
డిఫెండింగ్ చాంపియన్ ముంబైకి ఇప్పుడు ఎవరు నాయకత్వం వహిస్తారన్న విషయంపై ఒకటిరెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని రైట్ తెలిపాడు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కార్డ్ఫిలో రెండో వన్డే ఆడుతూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. 
 
అతని కుడచేతి మధ్య వేలు ఎముక చిట్లింది. ఫలితంగా మిగతా మూడు వన్డేల్లో అతను ఆడలేకపోయాడు. స్వదేశానికి వచ్చిన తర్వాత మరోసారి వైద్య పరీక్షలు చేయించుకున్న రోహిత్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments