Webdunia - Bharat's app for daily news and videos

Install App

విండీస్‌తో వన్డే సిరీస్ : గాయంతో రోహిత్ శర్మ దూరం!

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (18:50 IST)
విండీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఇంగ్లండ్ టూర్‌లో గాయపడిన రోహిత్ శర్మ విండీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లో ఆడే అవకాశాలు కనపడడం లేదు. అక్టోబర్ 8 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 30 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. 
 
ఈ నేపథ్యంలో రోహిత్ ఫిట్ నెస్ లేమి అతని స్థానంపై అనుమానం రేకెత్తిస్తోంది. మిడిలార్డర్‌లో సమర్థవంతంగా ఆడగలిగే రోహిత్, మంచి ఓపెనర్‌గా కూడా రాణించగలడు. మంచి ఫీల్డర్ కూడా. దీంతో అతను విండీస్ సిరీస్‌కు కోలుకుంటాడని బీసీసీఐ భావించింది. 
 
ఇంగ్లండ్ సిరీస్‌లో గాయపడిన రోహిత్‌కు వైద్యులు నాలుగు వారాల విశ్రాంతి సూచించారు. అనుకున్న ప్రకారమే చేతి వేలి గాయం తగ్గింది. కానీ, భుజం నొప్పి తిరగబెట్టింది. దీంతో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ లో రోహిత్ ఆడేది అనుమానమే. చేతి వేలి గాయంతో ఇప్పటికే చాంపియన్స్ లీగ్ టి20 టోర్నమెంట్ అతడు దూరమైన సంగతి తెలిసిందే.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments