Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవీంద్ర జడేజాపై ఐసీసీ యాక్షన్ : మ్యాచ్ ఫీజులో కోత!

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (15:25 IST)
భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇంగ్లండ్ ప్లేయర్ అండర్సన్‌తో జడేజా గొడవ పడిన విషయాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. రవీంద్ర జడేజా మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫీజు కోత విధించింది. రవీంద్ర జడేజా ఐసీసీ కోడ్ లెవెల్ -1 అతిక్రమించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
 
తొలిటెస్టులో ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్‌తో వాగ్వివాదం నెరిపిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చేదు అనుభవం ఎదురైంది. లార్డ్స్‌ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న జడేజాను ఉద్దేశించి ప్రేక్షకులు అవహేళన చేశారు.
 
దీనిపై రాహుల్ ద్రావిడ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ప్రేక్షకులు జడేజాను గేలి చేయడం తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందన్నాడు. తొలి టెస్టులో చోటు చేసుకున్న వివాదం గురించి వారికేం తెలుసని ద్రావిడ్ ప్రశ్నించాడు. అయితే ఆండర్సన్‌తో వాదనకు దిగడంతో జడేజాపై ఐసీసీ సీరియస్ కాక తప్పలేదని టాక్. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments