Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రై సిరీస్: భారత్ విజయం సాధిస్తుందా..?

Webdunia
శనివారం, 24 జనవరి 2015 (11:28 IST)
టీమిండియా సిడ్నీలో 26న ఆస్ట్రేలియాతో, 30న పెర్త్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఫైనల్ ఫిబ్రవరి 1న జరగనుంది. వరల్డ్ కప్ ముందు ఆసీస్‌లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉన్నాయి. వరల్డ్ కప్ ముందు ఆసీస్‌లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ ఫైనల్ ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి. 
 
ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించి నేరుగా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడంతో మిగిలిన స్థానానికి ఇంగ్లండ్, భారత్ జట్లు పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్ జట్టు టీమిండియాపై బోనస్ పాయింట్‌తో విజయం సాధించినందున ఆ జట్టు మరో విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరుతుంది. 
 
టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే మాత్రం బోనస్ పాయింటుతో పాటు మెరుగైన రన్ రేట్‌తో విజయం సాధించాల్సి వుంటుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments