Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో మూడో వన్డే : భారత విజయ లక్ష్యం 227 పరుగులు

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (19:01 IST)
ఇంగ్లండ్‌లోని నాటింగ్ హామ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 227 పరుగులు చేసింది. కుక్ 44, హాల్స్ 42, బుట్లర్ 42, ట్రెడ్ వెల్ 30, బెల్ 28 రాణించారు. 
 
వోక్స్ 15, మోర్గాన్ 10, ఫిన్ 6, రూట్ 2, స్టోక్స్ 2 పరుగులు చేశారు. 227 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో... భారత్ విజయ లక్ష్యం 228 పరుగులు. అశ్విన్ 3 వికెట్లు తీయగా, కుమార్, సామి, రైనా, రాయుడు, జడేజా తలో వికెట్ తీశారు.
 
టీమిండియా బౌలర్లు బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమిష్టిగా రాణించడంతో మూడో వన్డేలో టీమిండియా పైచేయి సాధించింది. తేమగా ఉన్న పిచ్‌పై టీమిండియా పార్ట్ టైమర్లు, స్పిన్నర్లు ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేశారు. 
 
ఇంకా ఇతర విశేషాలను మీ మొబైల్‌లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments